2016 లో 31,000 మంది ప్రవాసీయులకు దేశ బహిష్కరణ
- October 06, 2017
కువైట్ : 2016 లో కువైట్ ప్రభుత్వం మొత్తం 31,000 మంది ప్రవాసియలను కువైట్ దేశం నుండి పంపించివేసింది. ఈ పంపించివేసే ధోరణి గతంలో కాకుండా ఇటీవల చాలా ఎక్కువగా పెరిగింది . సంవత్సరానికి 31,000 మంది దాదాపు పదిహేను నిమిషాలకో వ్యక్తిని రోజుకు 85 మంది వ్యక్తులకు దేశం నుండి పంపించివేశారు. ఈ జాబితాలో 24 శాతం మంది భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారని, ఈజిప్షియన్లు 20 శాతం, ఫిలిపినోలు 15 శాతం, ఇథియోపియన్ల 14 శాతం, శ్రీలంకలో 7 శాతం, బంగ్లాదేశ్లో 6 శాతం మంది ఉన్నారు.నివాస మరియు కార్మిక చట్టాల ఉల్లంఘన, నేరాలు, తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘన, మోసం తదితర కేసులు ఉన్నాయి. దేశ బహిష్కరణకు గురైన వారిలో ఎక్కువ భాగంమాదక ద్రవ్యాలు, మద్యం లాంటివి వంటి అనేక కారణాల వల్ల ప్రజలను బహిష్కరించారని ఒక నివేదిక లో పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







