2016 లో 31,000 మంది ప్రవాసీయులకు దేశ బహిష్కరణ
- October 06, 2017
కువైట్ : 2016 లో కువైట్ ప్రభుత్వం మొత్తం 31,000 మంది ప్రవాసియలను కువైట్ దేశం నుండి పంపించివేసింది. ఈ పంపించివేసే ధోరణి గతంలో కాకుండా ఇటీవల చాలా ఎక్కువగా పెరిగింది . సంవత్సరానికి 31,000 మంది దాదాపు పదిహేను నిమిషాలకో వ్యక్తిని రోజుకు 85 మంది వ్యక్తులకు దేశం నుండి పంపించివేశారు. ఈ జాబితాలో 24 శాతం మంది భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారని, ఈజిప్షియన్లు 20 శాతం, ఫిలిపినోలు 15 శాతం, ఇథియోపియన్ల 14 శాతం, శ్రీలంకలో 7 శాతం, బంగ్లాదేశ్లో 6 శాతం మంది ఉన్నారు.నివాస మరియు కార్మిక చట్టాల ఉల్లంఘన, నేరాలు, తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘన, మోసం తదితర కేసులు ఉన్నాయి. దేశ బహిష్కరణకు గురైన వారిలో ఎక్కువ భాగంమాదక ద్రవ్యాలు, మద్యం లాంటివి వంటి అనేక కారణాల వల్ల ప్రజలను బహిష్కరించారని ఒక నివేదిక లో పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









