గోరటి వెంకన్నకు ప్రతిష్ఠాత్మక 'సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం-17'
- October 06, 2017ప్రజాకవి గోరటి వెంకన్నను ప్రతిష్ఠాత్మక 'సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం-17' వరించింది. ఈ ఏడాదికిగానూ ఆయనను ఎంపిక చేసినట్లు సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సినీగేయ రచయిత సుద్దాల అశోక్తేజ, ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్తేజ తెలిపారు. ఈనెల 13న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పురస్కారం ప్రదానం చేస్తామన్నారు. శుక్రవారం హైదర్గూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో యువకళావాహిని సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు నాగేశ్వరరావుతో కలిసి వారు మాట్లాడారు. 2010 నుంచి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్