ఖాసిమ్లో ఛారిటీస్ కోసం సౌదీ క్రౌన్ ప్రిన్స్ భారీ విరాళం
- October 06, 2017
జెడ్డా: క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, 16 మిలియన్ సౌదీ రియాల్స్ (4.27 మిలియన్ డాలర్లు), తన సొంత అకౌంట్ నుంచి ఖాసిమ్ రీజియన్లో సేవా కార్యక్రమాల కోసం విరాళంగా అందించారు. 12 ఛారిటీస్తో చర్చల అనంతరం, వివిధ రంగాల్లో అందించాల్సిన సాయంపై విశ్లేషించిన తర్వాత ఈ భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారాయన. 7,296 మంది మహిళలు, పురుషులకు ఈ మొత్తం నుంచి సేవా కార్యక్రమాలు అందుతాయి. అనాధలు, క్యాన్సర్ బాధితులు, యువకులు, యువతులు, ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులను గుర్తించి వారిని ఈ నిధులతో ఆదుకుంటారు. ఈస్టర్న్ ప్రావిన్స్, ఛారిటీ సపోర్ట్ కింద 16 మిలియన్ సౌదీ రియాల్స్ని అందుకుంది. 41 మంది లబ్దిదారులకు ఈ నిధులతో మేలు జరుగుతుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









