' ఫోర్బ్స్' లిస్టులో పతంజలి ఆయుర్వేద సంస్థ నిర్వాహకుడు ఆచార్య బాలకృష్ణ
- October 07, 2017
యోగాగురు బాబా రాందేవ్ సన్నిహితుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ నిర్వాహకుడు ఆచార్య బాలకృష్ణ ఈ సారి మరింత సంపదతో ఇంకా బిలియనీర్ అయ్యారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించిన అత్యంత ధనవంతులైన (భారత్ లో)వారి పేర్లతో కూడిన లిస్టులో ఈ ఏడాది ఈయన 19 వ స్థానానికి చేరుకున్నాడు. గత సంవత్సరం 45 వ ప్లేస్ లో ఉన్న ఆచార్య బాలకృష్ణ 43 వేల కోట్ల సంపదతో ఈ ఏడాది 19 వ స్థానానికి జంప్ కావడం విశేషం. (యాన్యువల్ ఇండియా రిచ్-2017 పేరిట ఈ మ్యాగజైన్ ప్రతి ఏడాదీ మన దేశంలోని బిలియనీర్ల జాబితాను ప్రచురిస్తోంది).
రిలయెన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేష్ అంబానీ ఎప్పటిలాగే ఈ సారీ 10 వ స్థానంలో నిలిచారు. ఆయన సంపాదన రూ.2.48 లక్షల కోట్లు. ఆ తర్వాత విప్రో అధినేత ఆజం ప్రేమ్ జీ (రూ.1,24,051 కోట్లు), హిందూజా బ్రదర్స్ ( 1,20,133 కోట్లు), లక్ష్మీ మిట్టల్ (1,07,728 కోట్లు), పల్లోంజీ మిస్త్రీ (1,04,464 కోట్లు) సన్ ఫార్మా దిలీప్ సంఘ్వీ (79 వేల కోట్లు) ఆక్రమించగా అనిల్ అంబానీ 45 వ స్థానానికి దిగజారారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







