రొమ్ము కాన్సర్ అవగాహనకై జరిపిన కృషికి గాను కతార్ ఎయిర్ వేస్ కి అవార్డు
- November 03, 2015
ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు వచ్చే ప్రాణాంతక వ్యాధి అయిన రొమ్ము కాన్సర్ ను గురించిన ‘రొమ్ము కాన్సర్ అవగాహనా మాసం’లో అనేక కార్యక్రమాలను చేపట్టినందుకు కతార్ ఎయిర్ వేస్ వారికీ ఇటీవల దోహా లో జరిగిన 'బ్యూటీ అండ్ బెస్ట్ అవార్డు' ప్రదానం జరిగింది. ఇందుకు గాను 83,000 కతార్ రియాల్లు బహుమానం వరించింది. ఈ సందర్భంగా కతార్ ఎయిర్ వేస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోస్సేన్ దిమిత్రేవ్ మాట్లాడుతూ, తమ సంస్థ నుండి కతార్ కేన్సర్ సొసైటీ వారికీ రొమ్ము కాన్సర్ పై పరిశోధన మరియు అవగాహనకై అందజేయడం తమకు గర్వకారణమని, తమ మహిళా ఉద్యోగులకు కూడా తాము సమాచార సమావేశాలను ఏర్పాటు చేసామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







