ఆన్ లైన్ టికెటింగ్ ను ఆవిష్కరించిన మంత్రి తలసాని
- October 07, 2017
తెలంగాణలో సినిమా అనుమతులను సరళతరం చేశారు. ఈమేరకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ యాప్ని ఆవిష్కరించారు. సింగిల్ విండో విధానంలో అన్ని అనుమతులు ఇస్తామని చెప్పారాయన. దీని ద్వారా 400 థియేటర్లలో టికెట్లు సైతం బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









