అక్టోబరు 10 వ తేదీన రామాయణ స్టాంపులను విడుదల చేయనున్న భారత రాయబార కార్యాలయం
- October 07, 2017
కువైట్: ' వినుడు ...వినుడు రామాయణ గాధను కో(వి)నుడోయమ్మా '.... అంటూ మంగళవారం అక్టోబరు 10 వ తేదీ నుంచి రామాయణ స్టాంపులను భారత తపాలా శాఖ విభాగం భారత రాయబార కార్యాలయం సహకారంతో విడుదల చేసి అమ్మకం జరపనున్నట్లు తెలిపింది.భారతీయ రాయబార కార్యాలయంలో భారత సంఘంలోని సభ్యులకు రామాయణ స్టాంపులు విక్రయించటానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పోస్టుల విభాగం, భారత ప్రభుత్వం ఇటీవలే రామాయణంపై స్మారక తపాలా బిళ్లలను ఇక్కడకు పంపింది.. 12 స్టాంపులు 0.500 ఫిల్స్ కువైట్ దినార్ల వ్యయంతో ప్రజల కోసం అందుబాటులో ఉంటాయి. ఆసక్తిగల వ్యక్తులు స్మారక తపాలా స్టాంపులను పొందడానికి మంగళవారం బాదిత రాయబార కార్యాలయాన్నీ సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









