కతార్ - ఇండియా సంబంధాల గురించిన చర్చ
- November 03, 2015
కతార్ అమీర్ హిజ్ హైనెస్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని , భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ తో టెలిఫోన్ లో సంభాషించారు. ఈ సందర్భంగా వారి మధ్య ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వానిని బలోపేతం చేసే విధానం, ఇరుదేశాలకు ఉమ్మడి ప్రయోజన అంశాలను గురించిన అనేక అంశాలు చర్చకు వచ్చాయని సంబంధిత అధికారులు తెలియజేసారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







