బతుకు- బతికించు
- October 08, 2017షేరింగ్ ఈస్ కేరింగ్
బతుకు- బతికించు
తనిష్ వాళ్ళ పేరెంట్స్ యొక్క ఏకైక సంతానం. తనిష్ చదువులో మంచి మార్కులు తెచ్చుకుఉంటాడు. వాళ్ళ తల్లి తండ్రులకి తనిష్ గురించి ఒక్కటే చింత. ఏకైక సంతానం కావడం అదీ వాళ్ళ దగ్గర బంధువులంతా అమెరికాలో, ఇండియాలో వుండటం వలన, తనిష్ కి షేరింగ్ నేచర్ రాదేమో అన్న భయం.
తనిష్ కొత్తవారితో మాట్లాడడానికి సిగ్గుపడినా పబ్లిక్ స్పీకింగ్ లో ఎటువంటి తడబాటు లేకుండా మాట్లాడగలడు.
తల్లి తండ్రుల భయాలకు అతీతంగా, పెరిగే కొద్దీ తనిష్ ఎవరికైనా తనవంతు చేతనైన సాయం చేయాడం మొదలుపెట్టాడు.
దుబాయ్ లో హోల్సేల్ కూరగాయల మార్కెట్ యార్డ్ లో దిన సరి కార్మీకులకు ఆర్ధిక సహాయం చెయ్యటం తో మొదలుకొని, మానసిక రోగుల ఆసుపత్రికి శ్రమదాన కార్యకర్తగా పని చేసి తన వంతు వీలైంత విరాళాలను పోగు చేసాడు.
ప్రస్తుతం అల్ వర్క అవర్ ఓన్ బాయ్స్ స్కూల్ లో పదవ తరగతి లో చదువుతున్న తనిష్, ఇయర్ అఫ్ గివింగ్ తో స్ఫూర్తి చెందిన తనిష్, హైదరాబాద్ లో పేద విద్యార్థుల స్కూల్ ఫీజు అలాగే ఒక ఫ్యామిలీకి నెలకు సరిపోయేలా రేషన్స్ స్పోన్సర్ చేసాడు.
కోట్లకు కోట్లు కూడబెట్టి నెంబర్ వన్ ధన్వంతుండ్ని అనిపించోకువాలనే ఈనాటి సమాజాములో తనకున్న దానిలో ఇతరులతో పంచుకోవాలనుకునే తనిష్ లాంటి యువకుల అవసరం ఎంతైనా వుంది.తనిష్ కు మాగల్ఫ్.కామ్ తరపున ప్రత్యేక అభినందనలు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ.. వ్యక్తికి జైలు శిక్ష
- గ్రాండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుక: విజేతలకు బహుమతుల అందజేత
- సౌదీలో గణనీయంగా పెరిగిన బీమాదారులు
- ఏడాదిలో 7,000 మంది ప్రవాసులు అరెస్ట్
- అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- యూఏఈ స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోత పొడిగింపు
- హైదరాబాద్లో భారీ వర్షం..
- తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం