బహ్రెయిన్ ప్రైమరీ స్కూల్ అడ్మిషన్: రిజిస్ట్రేషన్ ప్రారంభం
- October 08, 2017
మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, 2018-19 సంవత్సరానికిగాను, ప్రైమరీ స్కూల్స్, అలాగే ప్రైమరీ ఇంటర్మీడియట్ స్కూల్స్లో అడ్మిషన్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఆదివారం అక్టోబర్ 8 నుండి ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 12 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సంబంధిత స్కూల్ ప్రిన్స్పాల్స్కి ఈ మేరకు సర్కులర్ పంపడం జరిగింది. 2011 డిసెంబర్ - 2012లో జన్మించినవారు మాత్రమే రిజిస్ట్రేషన్కి అర్హులు. తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్స్తో కలిసి స్టూడెంట్స్ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఒరిజినల్ సిపిఆర్, వాటి కాపీలు, స్మార్ట్ కార్డ్స్కి సంబంధించిన ప్రింటెడ్ కాపీలు, గార్డియన్ తాలూకు స్మార్ట్ కార్డ్స్, కాపీలు రిజిస్ట్రేషన్ కోసం అవసరమవుతాయి. స్టూడెంట్కి సంబంధించిన ఒరిజినల్ బర్త్ సర్టిఫికెట్, పాస్పోర్ట్స్, మూడు ఫొటోలు కూడా తప్పనిసరి. అండర్-సిక్స్ స్టూడెంట్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ తేదీల్ని త్వరలో వెల్లడిస్తారు. ఆయా స్కూళ్ళలో ఖాళీల్ని బట్టి ఈ ఎంపికలు ఉంటాయి.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







