జాక్పాట్ కొట్టేసిన ప్రణయ్
- October 10, 2017
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ వేలంలో హెచ్ఎస్ ప్రణయ్ జాక్పాట్ కొట్టాడు. స్టార్ ప్లేయర్స్ సింధు,సైనా, శ్రీకాంత్లను వెనక్కి నెట్ట్ ఏకంగా 62 లక్షల ధర పలికాడు. కొత్తగా లీగ్లోకి వచ్చిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ప్రణయ్ని వేలంలో దక్కించుకుంది. ప్రణయ్ తర్వాత సమీర్వర్మ 52 లక్షలు, అజయ్ జయరామ్ 45 లక్షలు పలికారు. సింధు, సైనా, శ్రీకాంత్లను గత ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోవడంతో వారు వేలంలోకి రాలేదు. అయితే గత సీజన్ ధర కంటే 25 శాతం ఎక్కువ వీరికి దక్కనుంది. కాగా డిసెంబర్లో పిబీఎల్ సీజన్ మొదలుకానుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







