విస్తారా ఎయిర్ లైన్స్ వారి దీపావళి ఆఫర్
- October 10, 2017పండగల సీజన్ సందర్భంగా విస్తారా చౌక ధరల ఆఫర్ను ప్రకటించింది. 'ఫెస్టివల్ ఆఫ్ లైట్స్' కింద దేశీయ విమానాల్లో ఎకానమీ క్లాస్లో ప్రయాణించేవారికి ప్రారంభ టికెట్ ధరను రూ.1,149గా, ప్రీమియం ఎకానమీ విభాగంలో రూ.2,099 (పన్నులు అదనం)గా నిర్ణయించింది. ఈ పరిమిత కాల ఆఫర్ నేడు మొదలై శుక్రవారంతో ముగుస్తుంది. ఈ నెల 26 నుంచి 2018 మార్చి 24 మధ్య కాలంలో ప్రయాణానికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్