రైలు జోరు పెంచనుంది
- October 11, 2017న్యూఢిల్లి: చెన్నైనుంచి కాజీపేటకు మూడు గంటల్లో ప్రయాణించడానికిగల అవకాశాలపై రైల్వే శాఖ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయనున్నది. దీనికి సంబంధించి జర్మన్ రైల్వేతో భారత రైల్వే ఒక సంయుక్త తీర్మానంపై ఒప్పందం కుదుర్చుకుంది. రైళ్ల వేగాన్ని గంటకు 200 కిలోమీటర్లకు పెంచడం ద్వారా చెన్నైనుంచి కాజీపేటకు 3 గంటల 15 నిముషాల్లో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం చెన్నైనుంచి కాజీపేటకు 11 గంటల సమయం పడుతోంది.
తాజా వార్తలు
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు







