ఇద్దరు పాకిస్తానీయులకు మెడికల్‌ వీసాలు మంజూరు - సుష్మ స్వరాజ్

- October 11, 2017 , by Maagulf
ఇద్దరు పాకిస్తానీయులకు మెడికల్‌ వీసాలు మంజూరు - సుష్మ స్వరాజ్

పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరికి మెడికల్‌ వీసాలను మంజూరు చేశారు. అజర్‌ హుస్సేన్‌ అనే పాకిస్తానీయుడికి లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ కోసం మెడికల్‌ వీసా మంజూరు చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్వీట్‌ చేశారు. అలాగే ఏడాది వయస్సున్న షిరీన్‌ షిరాజ్‌ అనే పాపకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయించుకోవడానికి వీసా మంజూరు చేసినట్లు సుష్మా పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com