భాగ్యనగరంలో జోరుగా టీ20 టికెట్ల అమ్మకాలు
- October 12, 2017రేపు ఆసీస్- భారత్ల మధ్య జరిగే మూడో టీ20 కోసం టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి నగరంలోని జింఖానా గ్రౌండ్లో టికెట్లు ఇస్తున్నారు. దీంతో అక్కడంతా కోలాహలంగా ఉంది. కీలక మ్యాచ్ కావడంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. పలువురు బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్నారని తెలిసి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు