పూరీ తనయుడు కొత్త సినిమా మెహబూబా

- October 12, 2017 , by Maagulf
పూరీ తనయుడు కొత్త సినిమా మెహబూబా

నయుడు ఆకాష్ భవిష్యత్తుని నిర్ణయించే సినిమా కావడంతో పూరీ జగన్నాథ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా ద్వారా కమర్షియల్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పూరీ స్టైల్ మేకింగ్ ప్రత్యేకంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. తాను ఇప్పటివరకు చేసిన లవ్ స్టోరీలకు పూర్తి భిన్నంగా ఉంటుందని పూరీ తెలిపారు. 'మెహబూబా' 1971లో జరిగిన ఇండో-పాక్ వార్ బ్యాక్ డ్రాపుతో ఈ కథ వుంటుందట. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఆకాష్ సరసన హీరోయిన్‌గా నేహాశెట్టి అనే కన్నడ అమ్మాయి నటిస్తోంది. 2015లో ఆకాష్ నటించిన 'ఆంధ్రపోరి' కమర్షియల్‌గా సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు పూరీ. సో.. పూరీ, ఆకాష్‌లకు బెస్టాప్‌లక్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com