పూరీ తనయుడు కొత్త సినిమా మెహబూబా
- October 12, 2017
తనయుడు ఆకాష్ భవిష్యత్తుని నిర్ణయించే సినిమా కావడంతో పూరీ జగన్నాథ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా ద్వారా కమర్షియల్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పూరీ స్టైల్ మేకింగ్ ప్రత్యేకంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. తాను ఇప్పటివరకు చేసిన లవ్ స్టోరీలకు పూర్తి భిన్నంగా ఉంటుందని పూరీ తెలిపారు. 'మెహబూబా' 1971లో జరిగిన ఇండో-పాక్ వార్ బ్యాక్ డ్రాపుతో ఈ కథ వుంటుందట. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఆకాష్ సరసన హీరోయిన్గా నేహాశెట్టి అనే కన్నడ అమ్మాయి నటిస్తోంది. 2015లో ఆకాష్ నటించిన 'ఆంధ్రపోరి' కమర్షియల్గా సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు పూరీ. సో.. పూరీ, ఆకాష్లకు బెస్టాప్లక్.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







