పూరీ తనయుడు కొత్త సినిమా మెహబూబా
- October 12, 2017తనయుడు ఆకాష్ భవిష్యత్తుని నిర్ణయించే సినిమా కావడంతో పూరీ జగన్నాథ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా ద్వారా కమర్షియల్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పూరీ స్టైల్ మేకింగ్ ప్రత్యేకంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. తాను ఇప్పటివరకు చేసిన లవ్ స్టోరీలకు పూర్తి భిన్నంగా ఉంటుందని పూరీ తెలిపారు. 'మెహబూబా' 1971లో జరిగిన ఇండో-పాక్ వార్ బ్యాక్ డ్రాపుతో ఈ కథ వుంటుందట. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఆకాష్ సరసన హీరోయిన్గా నేహాశెట్టి అనే కన్నడ అమ్మాయి నటిస్తోంది. 2015లో ఆకాష్ నటించిన 'ఆంధ్రపోరి' కమర్షియల్గా సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు పూరీ. సో.. పూరీ, ఆకాష్లకు బెస్టాప్లక్.
తాజా వార్తలు
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు