షార్జా లో చోటుచేసుకున్న మరో ఘోరం
- October 12, 2017
షార్జా: 52 ఏళ్ళ భారతీయ వలసదారుడొకరు మువైలిహ్ ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. షార్జాలో జరిగిన ఈ ఘటన గురించివివరిస్తూ, ఉరేసుకున్న వ్యక్తిని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారమిచ్చారని తెలిపారు. సమాచారం అందుకోగానే పోలీసులు, సీఐడీ అధికారులు, అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అయితే అప్పటికే ఉరివేసుకున్న వ్యక్తి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ లేబరేటరీకి తరలించారు. ఆ వ్యక్తి ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







