బహ్రైన్ ప్రభుత్వ కంపెనీలలో బోనస్ ల కుదింపు
- November 04, 2015
బహ్రైన్ ప్రభుత్వ వాటా 50 శాతం కన్నా ఎక్కువగా ఉన్న అధారిటీలు, సంస్థలు, ప్రభుత్వ పార్టీలు మరియు కంపెనీలలో కార్పోరేట్ బోర్డ్ హెడ్ మరియు సభ్యులకు చెల్లించే బోనస్ లను నియంత్రించనున్నట్టు , వారాంతపు మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల ఖలీఫా ఉత్తర్వులు జారీ చేసారు. ఆర్ధిక వ్యవహారాలు మరియు ఖర్చు నియంత్రణా మంత్రి వర్గ కమిటీ ని ఈఅంశంపై నివేదిక సమర్పించవలసిందిగా ఆదేశించారు. ఇంకా ఇతర అంశాలపై మాట్లాడుతూ, ఏ విధమైన కాల యాపన లేకుండా ముందుగా నిర్ణయించబడిన డెడ్-లైన్లను అధిగమించడానికి అన్నివిధాల కృషిచేసి, అభి వృద్ధి పధకాలను వేగవంతం చేయాలనీ ఆయన అధికారులకు, మంత్రులకు హితవు చెప్పారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









