బహ్రైన్ ప్రభుత్వ కంపెనీలలో బోనస్ ల కుదింపు
- November 04, 2015
బహ్రైన్ ప్రభుత్వ వాటా 50 శాతం కన్నా ఎక్కువగా ఉన్న అధారిటీలు, సంస్థలు, ప్రభుత్వ పార్టీలు మరియు కంపెనీలలో కార్పోరేట్ బోర్డ్ హెడ్ మరియు సభ్యులకు చెల్లించే బోనస్ లను నియంత్రించనున్నట్టు , వారాంతపు మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల ఖలీఫా ఉత్తర్వులు జారీ చేసారు. ఆర్ధిక వ్యవహారాలు మరియు ఖర్చు నియంత్రణా మంత్రి వర్గ కమిటీ ని ఈఅంశంపై నివేదిక సమర్పించవలసిందిగా ఆదేశించారు. ఇంకా ఇతర అంశాలపై మాట్లాడుతూ, ఏ విధమైన కాల యాపన లేకుండా ముందుగా నిర్ణయించబడిన డెడ్-లైన్లను అధిగమించడానికి అన్నివిధాల కృషిచేసి, అభి వృద్ధి పధకాలను వేగవంతం చేయాలనీ ఆయన అధికారులకు, మంత్రులకు హితవు చెప్పారు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!









