ఇల్లీగల్ ఫిషింగ్: పెరుగుతున్న ఉల్లంఘనులు
- October 12, 2017
మస్కట్: ఒమనీ జలాల్లో అక్రమంగా ఫిషింగ్ చేపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోల్చితే ఈ సంఖ్య పావు శాతం ఎక్కువగా నమోదయ్యింది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రిక్లచర్ అండ్ ఫిషరీస్ - ఫిషింగ్ ఉల్లంఘనల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా ఫలితం ఉండటంలేదు. వాటర్ రీసోర్సెస్ని రక్షించుకోవడం, అందులోని మత్స్య సంపదకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకుగాను కొన్ని నిబంధనల్ని మినిస్ట్రీ అమల్లోకి తెచ్చింది. అయితే ఉల్లంఘనులు మాత్రం యధాతథంగా నిబంధనల్ని అతిక్రమిస్తున్నారు. 2015లో మొత్తం 1,504 మంది ఉల్లంఘనులు ఉంటే, ఆ సంఖ్య 2016 నాటికి ఏకంగా 1904కి పెరిగింది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









