అణ్వాయుధ రహిత దేశంగా ఎన్పిటిలో చేరే ప్రసక్తి లేదు అంటున్న భారత్
- October 13, 2017
అణ్వాయుధ రహిత దేశంగా నాన్ ప్రొలిఫిరేషన్ ట్రీటీ (ఎన్పిటి)లో చేరే అవకాశాలు ఎంతమాత్రం లేవని భారతదేశం స్పష్టం చేసింది. అయితే అణ్వాయుధాల పరీక్షలను నిర్వహించడంపై స్వచ్ఛందంగా మారటోరియం విధించుకుంటామని యుఎన్ జనరల్ అసెంబ్లిలో శాశ్వత సభ్యుడు అమన్దీప్ సింగ్ గిల్ చెప్పారు. అణ్వాయుధాలపై జరిగిన చర్చలో గిల్ మాట్లాడుతూ ఎన్పిటి విషయంలో భారత్ వైఖరి అందరికీ తెలిసినదేనని, మరొకసారి దానిని ఉటంకించాల్సిన అవసరం లేదని చెప్పారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









