అణ్వాయుధ రహిత దేశంగా ఎన్పిటిలో చేరే ప్రసక్తి లేదు అంటున్న భారత్
- October 13, 2017
అణ్వాయుధ రహిత దేశంగా నాన్ ప్రొలిఫిరేషన్ ట్రీటీ (ఎన్పిటి)లో చేరే అవకాశాలు ఎంతమాత్రం లేవని భారతదేశం స్పష్టం చేసింది. అయితే అణ్వాయుధాల పరీక్షలను నిర్వహించడంపై స్వచ్ఛందంగా మారటోరియం విధించుకుంటామని యుఎన్ జనరల్ అసెంబ్లిలో శాశ్వత సభ్యుడు అమన్దీప్ సింగ్ గిల్ చెప్పారు. అణ్వాయుధాలపై జరిగిన చర్చలో గిల్ మాట్లాడుతూ ఎన్పిటి విషయంలో భారత్ వైఖరి అందరికీ తెలిసినదేనని, మరొకసారి దానిని ఉటంకించాల్సిన అవసరం లేదని చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్లో వాకింగ్, సైక్లింగ్కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







