వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికకు ర్వే సత్యనారాయణ ఎంపికయ్యారు
- November 04, 2015
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఎంపికయ్యారు. కాసేపట్లో ఆయన నామినేషన్ వేయనున్నారు. తన ఇంట్లో విషాదం చోటు చేసుకోవడంతో సిరిసిల్ల రాజయ్య పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో అదిష్టానం సర్వేను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆయనతో దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. రాజయ్య తప్పుకోవడంతో వరంగల్ లో పోటీ చేయాలని కోరారు. అధిష్టానం ఆదేశాలతో ఉప ఎన్నిక బరిలోకి దిగేందుకు ఒప్పుకున్నారు. రాజయ్యను ఎంపిక చేయకముందే ఆయన వరంగల్ స్థానాన్ని ఆశించారు. ఊహించని పరిణామాలతో చివరికి ఆయకే టిక్కెట్ దక్కింది. నామినేషన్ వేసేందుకు బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి హుటాహుటిన వరంగల్ కు బయలువేరారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









