ఢిల్లీ వెళ్ళిన ఏ పి ముఖ్యమంత్రి
- November 04, 2015
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. మంగళవారం రాత్రి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఏపీ భవన్లో జరిగిన కీలక భేటీల్లో చంద్రబాబు పాల్గొన్నారు. బుధవారం ఉదయం సైన్స్ అండ్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ శాఖ కార్యదర్శి విజయరాఘవన్, సీఎంను కలిశారు. ఆంధ్రప్రదేశ్లో బయోటెక్నాలజీ సంస్థల ఏర్పాటుపై చంద్రబాబుతో చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి సుజనాచౌదరి కూడా పాల్గొన్నారు. అనంతరం మాజీ డీజీపీ స్వరణ్జిత్ సేన్ ఆధ్వర్యంలో ఫిక్కి ప్రతినిధులు ఏపీ సీఎంతో సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









