ఐదేళ్ళయినా పూర్తి కాని స్కూల్ రినోవేషన్
- October 15, 2017
జెడ్డా: వజిరియా ప్రైమరీ స్కూల్ రీ-ఓపెన్ కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఐదేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. జెడ్డాలోని కండారా డిస్ట్రిక్ట్లో గల వజీరియా ప్రైమరీ స్కూల్, ఐదేళ్ళ క్రితం రినోవేషన్ వర్క్ పేరుతో మూసివేతకు గురయ్యింది. అప్పటినుంచి ఇప్పటిదాకా రినోవేషన్ పూర్తి కాకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సయీద్ బకాదెర్ అనే ఓ వ్యక్తి, తన కుమారుడ్ని వేరే స్కూల్లో చేర్చించానని చెప్పగా, మరో వ్యక్తి తమ పిల్లల్ని వేరే స్కూల్కి పంపలేకపోతున్నట్లు చెప్పారు. డిజైన్లో సమస్యల కారణంగా, 2016 ఆగస్ట్ 29న స్కూల్ భవన నిర్మాణం ఆగిపోయిందని, జులై 25న మినిస్టర్ కొత్త డిజైన్ని అప్రూవ్ చేయడంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, ఎప్పుడు నిర్మాణం పూర్తవుతుందో మాత్రం చెప్పలేమని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిథి హమౌద్ అల్ సుకైరాన్ చెప్పారు.
తాజా వార్తలు
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్లో పేమెంట్స్..!!
- పునరాలోచన చేయండి..షురా కౌన్సిల్ కు ప్రభుత్వం విజ్ఞప్తి..!!
- అమీర్పేట్ షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం..
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!









