సీఫ్లో కొత్త కాంప్లెక్స్లోకి ఇండియన్ ఎంబసీ
- October 17, 2017
మనామా: బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ, సీఫ్లోని కొత్త ఛాన్సెరీ కాంప్లెక్స్ నుంచి విధులు నిర్వహించనుంది. అక్టోబర్ 22 నుంచి ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తుంది. బిల్డింగ్ నెం.109, రోడ్ నెం.2819, బ్లాక్ నెం.428, అల్ సీఫ్ డిస్ట్రిక్ట్, కింగ్డమ్ ఆఫ్ బహ్రెయిన్ అనేది కొత్త అడ్రస్. అక్టోబర్ 18 వరకు పాత ఎంబసీ కార్యాలయంలోనే విధులు కొనసాగుతాయనీ, దీపావళి తర్వాత ఎంబసీ తమ కార్యాలయ విధుల్ని కొత్త కార్యాలయానికి క్రమంగా తరలిస్తుందని ఎంబసీ అధికారులు చెప్పారు. మిషన్ విజ్, పిఓ బాక్స్ నెంబర్, కాంటాక్ట్ టెలిఫోన్ నెంబర్స్ ఏవీ మారవు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







