విజయ్ దేవరకొండ 'ఏ మంత్రం వేసావె' ఫస్ట్ లుక్.!
- October 18, 2017
'అర్జున్రెడ్డి' చిత్రంతో బ్లాక్బస్టర్ హిట్ అందుకొన్న విజయ్ దేవరకొండ.. మరో ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఏ మంత్రం వేసావె'. శ్రీధర్ మర్రి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
దీపావళి సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేసింది. ఫస్ట్లుక్లో విజయ్ పడుకుని దీనంగా ఆలోచించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. గోలిసోడా ఫిలింస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోపక్క విజయ్ గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మాణంలో వస్తున్న చిత్రంలోనూ నటిస్తున్నారు. అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా వస్తున్న 'మహానటి' చిత్రంలోనూ ఆయన కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







