జనవరిలో మొదలుకానున్న నాగ్-నానిల మల్టీస్టారర్.!
- October 19, 2017
నాగార్జున, నాని కలయికలో ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. భలే మంచి రోజు, శమంతకమణి సినిమాలతో మెప్పించిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మించనుంది.
ఈ మల్టీస్టారర్ కోసం అక్కినేని, నాని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్లనున్నట్టు సమాచారమ్. ప్రస్తుతం నాగ్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. మరో పది రోజుల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరోవైపు, నాని 'ఎంసిఏ'తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత నాగ్ - నాని ల మల్టీస్టారర్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







