గల్ఫ్ బాధితులతో రేపు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి కె టి ఆర్
- November 05, 2015
మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రేపు ఢిల్లీ పయనం కానున్నారు. గల్ఫ్ బాధిత కుటుంబాలతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను కలిసి గల్ఫ్లో తెలంగాణవాసులు ఎదుర్కొంటోన్న సమస్యలను వివరించనున్నారు. అక్కడ చేపడుతోన్న సహాయక చర్యలపై చర్చించనున్నారు.
తాజా వార్తలు
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!
- విదేశాలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
- ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!
- 80 అదనపు విమానాలు..97వేల మందికి లబ్ధి..!!
- ఖతార్ లో లేబర్ మినిస్ట్రీ సేవలు ప్రారంభం..!!









