80 అదనపు విమానాలు..97వేల మందికి లబ్ధి..!!
- March 09, 2026
మస్కట్: గత వారంలో దాదాపు 80 అదనపు విమానాలను నడిపినట్లు ఒమన్ ఎయిర్ తెలిపింది. దాదాపు 97వేల మందికి పైగా ప్రయాణికులు స్వదేశానికి తిరిగి రావడానికి సహాయపడినట్లు ప్రకటించింది.
“వైమానిక స్థావరం మూసివేత కారణంగా పరిమిత సంఖ్యలో ప్రాంతీయ మార్గాలు తాత్కాలికంగా ప్రభావితమైనప్పటికీ..యూరప్, ఆగ్నేయాసియా మరియు ఆఫ్రికాలో విస్తరించి ఉన్న మా అంతర్జాతీయ నెట్వర్క్లో ఎక్కువ భాగం ప్రణాళిక ప్రకారం పనిచేస్తోంది. సాధ్యమైన చోట అదనపు ఫ్రీక్వెన్సీలను జోడిస్తూనే ఉన్నాము.” అని ఒమన్ ఎయిర్ ఒక ప్రకటనలో తెలిపింది.
యూఏఈ నుండి ఒమన్కు భూ సరిహద్దు దాటే ప్రయాణికులకు ఫ్లైట్ సర్వీసులను పొందేందుకు వీలుగా ఎయిర్ పోర్టు వరకు బస్సు సర్వీసులను కూడా అందుబాటులో పెట్టినట్లు ఒమన్ ఎయిర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









