'రో-రో' ఫెర్రీ సర్వీస్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
- October 22, 2017
నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్ర పర్యటనలో భాగంగా భావనగర్ జిల్లాలోని ఘోఘ, బరూచ్ జిల్లాలోని దహేజ్ల మధ్య నిర్మించిన ''రోల్ ఆన్-రోల్ ఆఫ్' (రో-రో) ఫెర్రీ సర్వీస్ను ఆయన ప్రారంభించారు. ఈనెలలో ఇప్పటికే మోడీ రెండు విడతలుగా రాష్ట్రంలో పర్యటించిన విషయం విధితమే. నేటితో మూడో సారి గుజరాత్లో మోడీ పర్యటన కొనసాగుతుంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







