ఎంపీల్యాడ్ కోటా నుంచి రెండు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి సచిన్
- October 24, 2017
ప్రముఖ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఔదార్యం చూపించారు. ముంబై నగరంలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి తన ఎంపీల్యాడ్ కోటా నుంచి రెండు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి సచిన్ టెండూల్కర్ ముంబై నగరం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు. సెప్టెంబరు 29వతేదీన ఎల్ఫిన్ స్టోన్ రోడ్డు రైల్వే స్టేషనులో ప్రయాణికుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో 23 మంది మరణించిన సంఘటన నేపథ్యంలో ఎంపీ సచిన్ స్పందించారు. ఇరుకుగా ఉన్న వెస్ట్రన్, సెంట్రల్ హార్బర్ సబర్బన్ రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల కోసం పాదచారుల వంతెనల నిర్మాణానికి వీలుగా సచిన్ టెండూల్కర్ తన ఎంపీ కోటా నిధులిచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







