ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- January 21, 2026
దోహా: ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని ఖతార్ విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) తెలిపింది. ప్రైవేట్ స్కూల్స్ మరియు కిండర్గార్టెన్లు సామాజిక బాధ్యత కార్యక్రమం కింద ఆయా సీట్లను ఆఫర్ చేస్తున్నాయని, ఆసక్తి ఉన్న వారు ఆన్ లైన్ నమోదు చేసుకోవాలని సూచించింది. మొత్తం 3,500 కంటే ఎక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఒకసారి జాయిన్ అయిన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసే వరకు ఇది స్కీమ్ కొనసాగుతుందని తెలిపింది.
ఇక ఉచిత సీట్ల కోసం మొత్తం కుటుంబ ఆదాయం 10,000 ఖతారీ రియాల్స్ను మించకూడదు. రాయితీ సీట్ల కోసం ఆదాయ పరిమితి 15,000 రియాల్స్గా నిర్ణయించారు. ఖతారీ విద్యార్థుల కోసం కేటాయించిన సీట్లు 25,000 రియాల్స్కు మించని ఆదాయం ఉన్న కుటుంబాలకు అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









