బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- January 21, 2026
మనామా: జస్రాలో ఉన్న బహ్రెయిన్ జాతీయ గ్రిడ్ అభివృద్ధి చరిత్రలోనే అతిపెద్ద విద్యుత్ ట్రాన్స్ ఫర్ స్టేషన్ను ఉప ప్రధాన మంత్రి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ప్రారంభించారు. కొత్త స్టేషన్ బహ్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఇది బహ్రెయిన్ అంతటా విద్యుత్ ప్రసారాన్ని మెరుగుపరుస్తుందని, స్థిరమైన అభివృద్ధికి మద్దతు ఇస్తుందని, నివాసితులు మరియు వ్యాపారాల పెరుగుతున్న ఇంధన అవసరాలను తీరుస్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!









