రుస్తాక్లో బావిలో పడి వ్యక్తి మృతి
- October 25, 2017
మస్కట్: 35 ఏళ్ళ వ్యక్తి, బావిలో పడి చనిపోయిన ఘటన రుస్తాక్ విలాయత్లో చోటు చేసుకుంది. సౌత్ బతినాలోని విలాయత్లో ఈ ఘటన జరిగింది. వాడి బని గఫర్లో ప్రమాదం చోటు చేసుకున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్సెస్ వెల్లడించింది. సమాచారం అందుకోగానే సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. బావిలో వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. సహాయక బృందాలు బావిలోంచి మృతదేహాన్ని వెలికి తీశాయి.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







