బహ్రైన్ బస్సు ప్రమాదంలో గాయపడిన 15 మంది పాఠశాల విద్యార్ధులు
- November 06, 2015
ఈ గురువారం, బహ్రైన్ ఇషా టౌన్ లో రెండు స్కూల్ బస్సులు డి కొన్న దుర్ఘటనలో 15 మంది పాఠశాల విద్యార్ధులు గాయ పడ్డారు. వారిలో కొంతమందిని మోటారు వాహన దారులు తిన్నగా సల్మనియా మెడికల్ కాంప్లెక్స్ వద్దకు తీసుకొని వెళ్ళగా, వారికీ తగిలిన చిన్న గాయాలకు ఆసుపత్రి సిబ్బంది వైద్యం చేసారని తెలియవచ్చింది. ఈ సంఘటన ను గురించి ఇతర వివరాలు తెలియ రాలేదు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







