బహ్రైన్ బస్సు ప్రమాదంలో గాయపడిన 15 మంది పాఠశాల విద్యార్ధులు
- November 06, 2015
ఈ గురువారం, బహ్రైన్ ఇషా టౌన్ లో రెండు స్కూల్ బస్సులు డి కొన్న దుర్ఘటనలో 15 మంది పాఠశాల విద్యార్ధులు గాయ పడ్డారు. వారిలో కొంతమందిని మోటారు వాహన దారులు తిన్నగా సల్మనియా మెడికల్ కాంప్లెక్స్ వద్దకు తీసుకొని వెళ్ళగా, వారికీ తగిలిన చిన్న గాయాలకు ఆసుపత్రి సిబ్బంది వైద్యం చేసారని తెలియవచ్చింది. ఈ సంఘటన ను గురించి ఇతర వివరాలు తెలియ రాలేదు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









