బహ్రైన్ బస్సు ప్రమాదంలో గాయపడిన 15 మంది పాఠశాల విద్యార్ధులు

- November 06, 2015 , by Maagulf
బహ్రైన్ బస్సు ప్రమాదంలో గాయపడిన 15 మంది పాఠశాల విద్యార్ధులు

 

ఈ గురువారం, బహ్రైన్ ఇషా టౌన్ లో రెండు స్కూల్  బస్సులు డి కొన్న దుర్ఘటనలో 15 మంది పాఠశాల విద్యార్ధులు గాయ పడ్డారు. వారిలో కొంతమందిని మోటారు వాహన దారులు తిన్నగా సల్మనియా మెడికల్ కాంప్లెక్స్ వద్దకు తీసుకొని వెళ్ళగా, వారికీ తగిలిన చిన్న గాయాలకు ఆసుపత్రి సిబ్బంది వైద్యం చేసారని తెలియవచ్చింది. ఈ సంఘటన ను గురించి ఇతర వివరాలు తెలియ రాలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com