ఇరాన్ తరపున గూఢచర్యం చేసిన ఐదుగురికి జీవిత ఖైదు
- November 06, 2015
ఇరాన్ కార్యకర్తలతో కలసి, బహ్రైన్ లోని ఎ. టి. ఎం. లను పేల్చివేయడానికి కుట్ర పన్నిన ఐదుగురికి యావజ్జీవ
కారాగార శిక్ష విధించబడింది. అహ్మద్ షరీఫ్ (20), అలీ అబ్దుల్ హుస్సేన్ (22) అనే ఇద్దరు ఇరాన్ కు వెళ్లి, 'ఇరాన్
రివోల్యుషనరి గార్డ్ కాంప్' లో ఆయుధాలు మరియు మందుగుండు శిక్షణ పొందిన అనంతరం బహ్రైన్ కు తిరిగి వచ్చి, సాదిక్ ఇబ్రహీం అల్ హయికీ, జస్సిం అహ్మద్ అబ్దుల్లా మరియు ఫదేల్ అబ్బాస్ లతో కలసి నేషనల్ బ్యాంకు ఆఫ్ బహ్రైన్ యొక్క ఎ. టి. ఎం. మిషన్ల వద్ద బాంబులు అమర్చడానికి పన్నాగం పన్నారు. అంటే కాకుండా బహ్రైనీ
టీనేజర్లకు మిలీషియా శిక్షణ ఇవ్వడానికి కూడా వీరే బాధ్యులు. ఈ ఐదుగురికి - విదేశాలతో కలసి కుట్ర పన్నినందుకు, విదేశంలో మిలీషియా శిక్షణ పొందినందుకు, తీవ్రవాద దళంలో సభ్యులైనందుకు ఈ శిక్ష విధించినట్టు నేడు కోర్టువారు తీర్పు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







