ఇరాన్ తరపున గూఢచర్యం చేసిన ఐదుగురికి జీవిత ఖైదు
- November 06, 2015
ఇరాన్ కార్యకర్తలతో కలసి, బహ్రైన్ లోని ఎ. టి. ఎం. లను పేల్చివేయడానికి కుట్ర పన్నిన ఐదుగురికి యావజ్జీవ
కారాగార శిక్ష విధించబడింది. అహ్మద్ షరీఫ్ (20), అలీ అబ్దుల్ హుస్సేన్ (22) అనే ఇద్దరు ఇరాన్ కు వెళ్లి, 'ఇరాన్
రివోల్యుషనరి గార్డ్ కాంప్' లో ఆయుధాలు మరియు మందుగుండు శిక్షణ పొందిన అనంతరం బహ్రైన్ కు తిరిగి వచ్చి, సాదిక్ ఇబ్రహీం అల్ హయికీ, జస్సిం అహ్మద్ అబ్దుల్లా మరియు ఫదేల్ అబ్బాస్ లతో కలసి నేషనల్ బ్యాంకు ఆఫ్ బహ్రైన్ యొక్క ఎ. టి. ఎం. మిషన్ల వద్ద బాంబులు అమర్చడానికి పన్నాగం పన్నారు. అంటే కాకుండా బహ్రైనీ
టీనేజర్లకు మిలీషియా శిక్షణ ఇవ్వడానికి కూడా వీరే బాధ్యులు. ఈ ఐదుగురికి - విదేశాలతో కలసి కుట్ర పన్నినందుకు, విదేశంలో మిలీషియా శిక్షణ పొందినందుకు, తీవ్రవాద దళంలో సభ్యులైనందుకు ఈ శిక్ష విధించినట్టు నేడు కోర్టువారు తీర్పు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







