పేదరికాన్ని అంతం చేయడానికి ప్రాధమిక విద్యపై దృష్టి పెట్టాలి
- November 06, 2015
చిన్నారుల ప్రాధమిక విద్య మరియు వారి మధ్య అసమానతలను అంతం చేయకుండా ఏ దేశ ప్రభుత్వమైనా పేదరికాన్ని రూపు మప జాలదని వరల్డ్ బ్యాంకు గ్రూప్ అధికారులు ప్రకటించారు. తను గనక ఆర్ధిక మంత్రి అయినట్లయితే , ఈ రంగంలో ధనాన్ని పెట్టి ఉండేదాన్నని , ఈ అంశాలే అన్ని ప్రభుత్వాల యొక్క మొట్ట మొదటి ప్రాధాన్యతగా ఉండాలని, అది కూడా తక్షణమే మొదలు పెట్టాలని, మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ అమెరికా ఎడ్యుకేషన్ ప్రాక్టీసు మేనేజర్ సఫా ఎల్ తఎబ్ సూచించారు. అందరు చిన్నారులకు విద్య నేర్చుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి హక్కు ఉండాలని, ఐతే ఇది అదృష్టవశాత్తు లేదా పేదరిక నిర్మూలనా కార్యక్రమం వలన లేదా ఆర్ధిక పధకాల వలన కాక ప్రభుత్వాలే ఈ లక్ష్యాన్ని సాధించడానికి కంకణం కట్టుకోవాలని ఆమె సూచించారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







