సెన్సార్ పూర్తి చేసుకున్న 'గరుడవేగ'
- October 26, 2017
రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'పీఎస్వీ గరుడవేగ 126.18ఎం'. ఈ సినిమా సెన్సార్ను పూర్తిచేసుకుని యూ/ఎ సర్టిఫికేట్ అందుకుంది. జ్యోస్టార్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై కోటేశ్వర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. పూజా కుమార్, శ్రద్ధా దాస్, కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఓ నిజాయతీగత పోలీస్ అధికారి దేశం కోసం తన కుటుంబంకోసం ఏం చేశాడనే కథాంశంతో రూపొందిన యాక్షన్ థ్రిల్లరే ఈ చిత్రం. నవంబర్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









