సెన్సార్ పూర్తి చేసుకున్న 'గరుడవేగ'
- October 26, 2017
రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'పీఎస్వీ గరుడవేగ 126.18ఎం'. ఈ సినిమా సెన్సార్ను పూర్తిచేసుకుని యూ/ఎ సర్టిఫికేట్ అందుకుంది. జ్యోస్టార్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై కోటేశ్వర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. పూజా కుమార్, శ్రద్ధా దాస్, కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఓ నిజాయతీగత పోలీస్ అధికారి దేశం కోసం తన కుటుంబంకోసం ఏం చేశాడనే కథాంశంతో రూపొందిన యాక్షన్ థ్రిల్లరే ఈ చిత్రం. నవంబర్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







