కువైట్లో ఈ ఆహారం నిషేధం : తిన్నా ...కొన్నా భారీ జరిమానా
- October 27, 2017కువైట్ : ' చీకులున్నాయా ...చిప్స్ ఉన్నాయా ? నాటు కోడి లెగ్స్ ఉన్నాయా ? అని కువైట్ లో పాట పాడినా శిక్షలు ..జరిమానాలు విధించేలా ఉన్నారు. ప్రజల ఆరోగ్యం, వాతావరణ కాలుష్య కారకాలపై కువైట్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టింది.. ఇందులో భాగంగా కువైట్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మాంసాహారాన్ని గ్రిల్ల్డ్ ఫ్రై లుగా మంటలపై కాల్చేందుకు ఉపయోగించే పొయ్యిలపై నిషేధాన్ని విధించింది. కువైట్లో బీచ్లలో, బహిరంగ ప్రదేశాల్లో మాంసాహారాన్ని కాల్చేందుకు ఈ పొయ్యిలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇలా మాంసాహారాన్ని కాల్చే పొయ్యిల ద్వారా వాతావరణం కాలుష్యం అవుతోందని కువైట్ వాతావరణ, ప్రజారోగ్య శాఖ తేల్చిచెప్పింది. దేశంలో ఈ పొయ్యిలను వాడితే 10వేల కువైట్ దీనార్ల( 21 లక్షల 48వేల రూపాయలు) జరిమానా విధిస్తూ సంచలన ఉత్తర్వులను జారీ చేసింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన