ఇండియా, మలేషియా దేశాల మధ్య స్నేహ బంధం
- October 27, 2017
ఇండియా నుంచి ప్రతి ఏటా వేలాది మంది పర్యాటకులు మలేషియా దేశానికి వస్తున్నారని మలేషియా ఎయిర్ పోర్ట్ ఎండీ మహమ్మద్ బదీషాం గజాలీ తెలిపారు. హైదరాబాద్ మ్యారియట్ హోటల్లో జీఎంఆర్, మలేషియా ఎయిర్ పోర్టు ప్రతినిధులు రెండు దేశాల మధ్య పర్యాటక రంగంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం వల్ల హైదరాబాద్ నుంచి నేరుగా మలేషియాకు ప్రయాణాలు సాగించే౦దుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. త్వరలో శ్రీలంక, ఇతరదేశాలతో సైతం అవగాహన ఒప్పందాలు చేసుకుని పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









