ఇండియా, మలేషియా దేశాల మధ్య స్నేహ బంధం
- October 27, 2017
ఇండియా నుంచి ప్రతి ఏటా వేలాది మంది పర్యాటకులు మలేషియా దేశానికి వస్తున్నారని మలేషియా ఎయిర్ పోర్ట్ ఎండీ మహమ్మద్ బదీషాం గజాలీ తెలిపారు. హైదరాబాద్ మ్యారియట్ హోటల్లో జీఎంఆర్, మలేషియా ఎయిర్ పోర్టు ప్రతినిధులు రెండు దేశాల మధ్య పర్యాటక రంగంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం వల్ల హైదరాబాద్ నుంచి నేరుగా మలేషియాకు ప్రయాణాలు సాగించే౦దుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. త్వరలో శ్రీలంక, ఇతరదేశాలతో సైతం అవగాహన ఒప్పందాలు చేసుకుని పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









