ఇండియా, మలేషియా దేశాల మధ్య స్నేహ బంధం

- October 27, 2017 , by Maagulf
ఇండియా, మలేషియా దేశాల మధ్య స్నేహ బంధం

ఇండియా నుంచి ప్రతి ఏటా వేలాది మంది పర్యాటకులు మలేషియా దేశానికి వస్తున్నారని మలేషియా ఎయిర్‌ పోర్ట్ ఎండీ మహమ్మద్‌ బదీషాం గజాలీ తెలిపారు. హైదరాబాద్ మ్యారియట్ హోటల్‌లో జీఎంఆర్‌, మలేషియా ఎయిర్ పోర్టు ప్రతినిధులు రెండు దేశాల మధ్య పర్యాటక రంగంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం వల్ల హైదరాబాద్ నుంచి నేరుగా మలేషియాకు ప్రయాణాలు సాగించే౦దుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. త్వరలో శ్రీలంక, ఇతరదేశాలతో సైతం అవగాహన ఒప్పందాలు చేసుకుని పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com