మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు అమెరికాలో 'డిగ్నిటరీ మ్యాన్ ఆఫ్ ఏసియా' అవార్డు
- October 28, 2017
మాజీ మంత్రి, టీపీీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అమెరికాలో డిగ్నిటరీ మ్యాన్ ఆఫ్ ఏసియా అవార్డును అందుకున్నారు. గ్లోబల్ అఫీసియల్ ఆఫ్ డిగ్నిటీ జీవోడి సంస్థ 5వ వార్షికోత్సవం సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ లో ఈ అవార్డును సంస్థ నిర్వాహకులు ఆయనకు బహూకరించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పొన్నాలతోపాటు లాటిన్ అమెరికా,ఆఫ్రికా, కరేబియన్,లెబనాన్ దేశాలకు చెందిన ఐదుగురికి అవార్డును అందజేశారు.ఈ కార్యక్రమంలో టివీ5 నార్త్ అమెరికా సీఈవో శ్రీధర్ చిల్లరతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!







