మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు అమెరికాలో 'డిగ్నిటరీ మ్యాన్ ఆఫ్ ఏసియా' అవార్డు
- October 28, 2017
మాజీ మంత్రి, టీపీీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అమెరికాలో డిగ్నిటరీ మ్యాన్ ఆఫ్ ఏసియా అవార్డును అందుకున్నారు. గ్లోబల్ అఫీసియల్ ఆఫ్ డిగ్నిటీ జీవోడి సంస్థ 5వ వార్షికోత్సవం సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ లో ఈ అవార్డును సంస్థ నిర్వాహకులు ఆయనకు బహూకరించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పొన్నాలతోపాటు లాటిన్ అమెరికా,ఆఫ్రికా, కరేబియన్,లెబనాన్ దేశాలకు చెందిన ఐదుగురికి అవార్డును అందజేశారు.ఈ కార్యక్రమంలో టివీ5 నార్త్ అమెరికా సీఈవో శ్రీధర్ చిల్లరతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







