చెన్నై-బంగ్లాదేశ్ల మధ్య సరకు రవాణా నౌక సేవలు ప్రారంభించిన నితిన్ గడ్కరీ
- October 28, 2017చెన్నై- బంగ్లాదేశ్ల మధ్య సరకు రవాణా (కార్గో) నౌక సేవలను కేంద్ర నౌకాయానశాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలో బంగ్లాదేశ్లో పర్యటించినప్పుడు రెండు దేశాల మధ్య కార్గో నౌక రవాణాకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా చెన్నై ఓడరేవు నుంచి బంగ్లాదేశ్ మోన్లా ఓడరేవుకు అశోక్ లేలాండ్ సంస్థ మొట్టమొదటిగా 185 లారీలను ఈ నౌక ద్వారా శనివారం పంపింది. దీన్ని మంత్రి నితిన్ గడ్కరీ దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ