భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- December 18, 2025
రియాద్: భారత్-సౌదీ అరేబియా మధ్య పరస్పర వీసా మినహాయింపునకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇరు దేశాలు దౌత్య, ప్రత్యేక మరియు అధికారిక పాస్పోర్ట్ హోల్డర్లకు స్వల్పకాలిక వీసా అవసరాల నుండి పరస్పర మినహాయింపు ఇస్తాయి. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ తరపున, ప్రోటోకాల్ వ్యవహారాల ఉప విదేశాంగ మంత్రి అబ్దుల్మజీద్ అల్-స్మారీ బుధవారం రియాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో భారత రాయబారి డాక్టర్ సుహెల్ అజాజ్ ఖాన్తో కలిసి ఈ ఒప్పందంపై సంతకం చేశారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









