మొట్ట మొదటిసారి ముంబాయి లో దుబాయి ప్రాపర్టీ షో
- November 07, 2015
దుబాయిలో గల తమ ప్రతిష్టా త్మకమైన మరియు రానున్న ప్రాజెక్టులను ప్రదర్శించే మూడు రోజుల దుబాయి ప్రాపర్టీ షో కోలాహలం మొట్టమొదటి సారి ముంబాయిలో మదుపరుల ప్రవాహానికి ద్వారాలు తెరువనుంది. శుక్రవారం, ముంబై గుర్గావ్ లోని బోంబే ఎగ్జిబిషన్ సెంటర్ లో మొదలైన ఈ కార్యక్రమంలో భారత దేశంలో యు.ఏ. ఈ. కమర్షియల్ అండ్ ట్రేడ్ అధికారి అహ్మద్ బిన్ హరిబ్ అల్ ఫలహి మాట్లాడుతూ , తమ దేశ ప్రతిష్ట భారత్ లో ప్రదర్శించడం తమకు గర్వ కారణమని, తమకు భారత దేశం యొక్క చిన్న, పెద్ద మరియు లగ్జరీ డెవలపర్ల నుండి అద్భుతమైన ఆఫర్లు అందుతున్నాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







