మొట్ట మొదటిసారి ముంబాయి లో దుబాయి ప్రాపర్టీ షో
- November 07, 2015
దుబాయిలో గల తమ ప్రతిష్టా త్మకమైన మరియు రానున్న ప్రాజెక్టులను ప్రదర్శించే మూడు రోజుల దుబాయి ప్రాపర్టీ షో కోలాహలం మొట్టమొదటి సారి ముంబాయిలో మదుపరుల ప్రవాహానికి ద్వారాలు తెరువనుంది. శుక్రవారం, ముంబై గుర్గావ్ లోని బోంబే ఎగ్జిబిషన్ సెంటర్ లో మొదలైన ఈ కార్యక్రమంలో భారత దేశంలో యు.ఏ. ఈ. కమర్షియల్ అండ్ ట్రేడ్ అధికారి అహ్మద్ బిన్ హరిబ్ అల్ ఫలహి మాట్లాడుతూ , తమ దేశ ప్రతిష్ట భారత్ లో ప్రదర్శించడం తమకు గర్వ కారణమని, తమకు భారత దేశం యొక్క చిన్న, పెద్ద మరియు లగ్జరీ డెవలపర్ల నుండి అద్భుతమైన ఆఫర్లు అందుతున్నాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









