మొట్ట మొదటిసారి ముంబాయి లో దుబాయి ప్రాపర్టీ షో
- November 07, 2015
దుబాయిలో గల తమ ప్రతిష్టా త్మకమైన మరియు రానున్న ప్రాజెక్టులను ప్రదర్శించే మూడు రోజుల దుబాయి ప్రాపర్టీ షో కోలాహలం మొట్టమొదటి సారి ముంబాయిలో మదుపరుల ప్రవాహానికి ద్వారాలు తెరువనుంది. శుక్రవారం, ముంబై గుర్గావ్ లోని బోంబే ఎగ్జిబిషన్ సెంటర్ లో మొదలైన ఈ కార్యక్రమంలో భారత దేశంలో యు.ఏ. ఈ. కమర్షియల్ అండ్ ట్రేడ్ అధికారి అహ్మద్ బిన్ హరిబ్ అల్ ఫలహి మాట్లాడుతూ , తమ దేశ ప్రతిష్ట భారత్ లో ప్రదర్శించడం తమకు గర్వ కారణమని, తమకు భారత దేశం యొక్క చిన్న, పెద్ద మరియు లగ్జరీ డెవలపర్ల నుండి అద్భుతమైన ఆఫర్లు అందుతున్నాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







