తెలంగాణ కు దుబాయ్ సంస్థ పెట్టుబడులు
- October 31, 2017
హైదరాబాద్: దుబాయ్కి చెందిన బిన్జాహెద్ గ్రూప్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో రాష్ట్రానికి రూ. 12,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ సంస్థ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టనుంది. రోడ్ల నిర్మాణం, గేమ్స్, యానిమేషన్, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్, మిషన్ భగీరథ, పైబర్ గ్రిడ్ వంటి ప్రాజెక్టుల్లో దుబాయ్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







