శంషాబాద్ విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్.. బంగారం సీజ్
- November 02, 2017
అధికారులెన్ని చర్యలు తీసుకున్నా శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ఆగడం లేదు. అక్రమార్కులు యథేచ్చగా పసిడిని తరలిస్తున్నారు. తాజాగా 11 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. సౌదీ అరేబియా ఎయిర్ లైన్స్ విమానంలో జెడ్డా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు ఎవ్వరికీ అనుమానం రాకుండా తన లో దుస్తుల్లో రహస్యంగా గోల్డ్ను అమర్చుకున్నాడు. దాన్ని తరలించడానికి ప్రయత్నించాడు. అయితే కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి 363 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై అక్రమ రవాణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







