శంషాబాద్ విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్.. బంగారం సీజ్
- November 02, 2017
అధికారులెన్ని చర్యలు తీసుకున్నా శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ఆగడం లేదు. అక్రమార్కులు యథేచ్చగా పసిడిని తరలిస్తున్నారు. తాజాగా 11 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. సౌదీ అరేబియా ఎయిర్ లైన్స్ విమానంలో జెడ్డా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు ఎవ్వరికీ అనుమానం రాకుండా తన లో దుస్తుల్లో రహస్యంగా గోల్డ్ను అమర్చుకున్నాడు. దాన్ని తరలించడానికి ప్రయత్నించాడు. అయితే కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి 363 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై అక్రమ రవాణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









