రేపటి నుంచి వరల్డ్ ఫుడ్ ఇండియా -2017 సదస్సు
- November 02, 2017
ఢిల్లీ: నవంబరు 3 నుంచి ఢిల్లీలో మూడు రోజుల పాటు వరల్డ్ ఫుడ్ ఇండియా -2017 సదస్సు ప్రారంభం కానుంది. విజ్ఞన్ భవన్ లో ప్రారంభం కానున్న ఈ సదస్సును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ , ఉత్పత్తి రంగాల్లోని అవకాశాలను ఆయన వివరించనున్నారు. పలుదేశీయ, విదేశీ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అలాగే ఇండియా గేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయనుంది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..