రేపటి నుంచి వరల్డ్ ఫుడ్ ఇండియా -2017 సదస్సు
- November 02, 2017
ఢిల్లీ: నవంబరు 3 నుంచి ఢిల్లీలో మూడు రోజుల పాటు వరల్డ్ ఫుడ్ ఇండియా -2017 సదస్సు ప్రారంభం కానుంది. విజ్ఞన్ భవన్ లో ప్రారంభం కానున్న ఈ సదస్సును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ , ఉత్పత్తి రంగాల్లోని అవకాశాలను ఆయన వివరించనున్నారు. పలుదేశీయ, విదేశీ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అలాగే ఇండియా గేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయనుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







