రేపటి నుంచి వరల్డ్ ఫుడ్ ఇండియా -2017 సదస్సు
- November 02, 2017
ఢిల్లీ: నవంబరు 3 నుంచి ఢిల్లీలో మూడు రోజుల పాటు వరల్డ్ ఫుడ్ ఇండియా -2017 సదస్సు ప్రారంభం కానుంది. విజ్ఞన్ భవన్ లో ప్రారంభం కానున్న ఈ సదస్సును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ , ఉత్పత్తి రంగాల్లోని అవకాశాలను ఆయన వివరించనున్నారు. పలుదేశీయ, విదేశీ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అలాగే ఇండియా గేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయనుంది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







