ఇప్పుడు మీరు మీ టీవీ ఎయిర్ ఇండియాలో కూడా ఉచితంగా తరలించవచ్చు
- November 04, 2017మస్కట్ : మస్కట్ నుండి భారత దేశానికి ప్రయాణించే ఎయిర్ ఇండియా విమాన ప్రయాణీకులు ఇకపై తమ వెంట 48 అంగుళాల టి వి వరకు ఉచితంగా త్తేసుకెళ్లేందుకు అనుమతించబడతారని ఎయిర్ ఇండియా జాతీయ రవాణా సంస్థ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సమాచారంను ఈ విధంగా తెలిపింది: "టెలివిజన్ రవాణాకు సంబంధించి 48 అంగుళాల టెలివిజన్ ఈ రోజు నుంచి మరల నోటీసు ఇచ్చేంతవరకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులలో ఉచితంగా తమ వెంట తీసుకువెళ్ళవచ్చు. ప్రయాణీకుల ఉచిత సామాను భత్యం మరియు ఉచిత సామాను భత్యం పైన ఉన్న ఏదైనా అదనపు సామాను రుసుములను వసూలు చేయని విధంగా ఇది పరిగణించబడుతుంది. " స్థల అడ్డంకి వలన, మస్కట్ నుండి ఎయిర్ ఇండియా విమానాలలో 48 అంగుళాల టెలివిజన్ మించి తీసుకురావడంకు సాధ్యపడదు, "మంగళవారం జారీ చేసిన ఒక అధికారిక ప్రకటనలో ఎయిర్లైన్స్ తెలిపింది. శుక్రవారం ఎయిర్ ఇండియాకు పోటీ విమాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఇదే విధమైన పథకాన్ని ప్రకటించారు. భారతీయ విమానాశ్రయాలలో టీవీ తరలింపుపై పన్ను ఇప్పటికీ చెల్లించవలసి ఉంది.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









