ఇప్పుడు మీరు మీ టీవీ ఎయిర్ ఇండియాలో కూడా ఉచితంగా తరలించవచ్చు
- November 04, 2017మస్కట్ : మస్కట్ నుండి భారత దేశానికి ప్రయాణించే ఎయిర్ ఇండియా విమాన ప్రయాణీకులు ఇకపై తమ వెంట 48 అంగుళాల టి వి వరకు ఉచితంగా త్తేసుకెళ్లేందుకు అనుమతించబడతారని ఎయిర్ ఇండియా జాతీయ రవాణా సంస్థ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సమాచారంను ఈ విధంగా తెలిపింది: "టెలివిజన్ రవాణాకు సంబంధించి 48 అంగుళాల టెలివిజన్ ఈ రోజు నుంచి మరల నోటీసు ఇచ్చేంతవరకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులలో ఉచితంగా తమ వెంట తీసుకువెళ్ళవచ్చు. ప్రయాణీకుల ఉచిత సామాను భత్యం మరియు ఉచిత సామాను భత్యం పైన ఉన్న ఏదైనా అదనపు సామాను రుసుములను వసూలు చేయని విధంగా ఇది పరిగణించబడుతుంది. " స్థల అడ్డంకి వలన, మస్కట్ నుండి ఎయిర్ ఇండియా విమానాలలో 48 అంగుళాల టెలివిజన్ మించి తీసుకురావడంకు సాధ్యపడదు, "మంగళవారం జారీ చేసిన ఒక అధికారిక ప్రకటనలో ఎయిర్లైన్స్ తెలిపింది. శుక్రవారం ఎయిర్ ఇండియాకు పోటీ విమాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఇదే విధమైన పథకాన్ని ప్రకటించారు. భారతీయ విమానాశ్రయాలలో టీవీ తరలింపుపై పన్ను ఇప్పటికీ చెల్లించవలసి ఉంది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







