ఇప్పుడు మీరు మీ టీవీ ఎయిర్ ఇండియాలో కూడా ఉచితంగా తరలించవచ్చు
- November 04, 2017మస్కట్ : మస్కట్ నుండి భారత దేశానికి ప్రయాణించే ఎయిర్ ఇండియా విమాన ప్రయాణీకులు ఇకపై తమ వెంట 48 అంగుళాల టి వి వరకు ఉచితంగా త్తేసుకెళ్లేందుకు అనుమతించబడతారని ఎయిర్ ఇండియా జాతీయ రవాణా సంస్థ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సమాచారంను ఈ విధంగా తెలిపింది: "టెలివిజన్ రవాణాకు సంబంధించి 48 అంగుళాల టెలివిజన్ ఈ రోజు నుంచి మరల నోటీసు ఇచ్చేంతవరకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులలో ఉచితంగా తమ వెంట తీసుకువెళ్ళవచ్చు. ప్రయాణీకుల ఉచిత సామాను భత్యం మరియు ఉచిత సామాను భత్యం పైన ఉన్న ఏదైనా అదనపు సామాను రుసుములను వసూలు చేయని విధంగా ఇది పరిగణించబడుతుంది. " స్థల అడ్డంకి వలన, మస్కట్ నుండి ఎయిర్ ఇండియా విమానాలలో 48 అంగుళాల టెలివిజన్ మించి తీసుకురావడంకు సాధ్యపడదు, "మంగళవారం జారీ చేసిన ఒక అధికారిక ప్రకటనలో ఎయిర్లైన్స్ తెలిపింది. శుక్రవారం ఎయిర్ ఇండియాకు పోటీ విమాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఇదే విధమైన పథకాన్ని ప్రకటించారు. భారతీయ విమానాశ్రయాలలో టీవీ తరలింపుపై పన్ను ఇప్పటికీ చెల్లించవలసి ఉంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







