డిసెంబర్ 25న 'సౌఖ్యం' సినిమా విడుదల
- November 08, 2015
ఏఎస్ రవికుమార్ దర్శకత్వంలో గోపీచంద్, రెజీనా జంటగా నటిస్తున్న 'సౌఖ్యం' సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. గతంలో హీరో గోపీచంద్తో 'లౌక్యం' చిత్రాన్ని నిర్మించిన భవ్య క్రియేషన్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఆ సినిమాతో హిట్ అందుకున్న గోపీచంద్ 'సౌఖ్యం'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండగా, దానికి ఆడియన్స్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







