డిసెంబర్ 25న 'సౌఖ్యం' సినిమా విడుదల
- November 08, 2015
ఏఎస్ రవికుమార్ దర్శకత్వంలో గోపీచంద్, రెజీనా జంటగా నటిస్తున్న 'సౌఖ్యం' సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. గతంలో హీరో గోపీచంద్తో 'లౌక్యం' చిత్రాన్ని నిర్మించిన భవ్య క్రియేషన్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఆ సినిమాతో హిట్ అందుకున్న గోపీచంద్ 'సౌఖ్యం'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండగా, దానికి ఆడియన్స్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
తాజా వార్తలు
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!







