సూపర్పాస్ట్ రైలు కి పెరిగిన టికెట్ ధర
- November 06, 2017
ఢిల్లీ: దేశవ్యాప్తంగా 48 మొయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లను సూపర్ఫాస్ట్ రైళ్లుగా అప్గ్రేడ్ చేసినట్లు భారత రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో ఈ 48 రైళ్ల టికెట్ల ధరలను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. స్లీపర్ కోచ్కు రూ.30, సెకండ్, థర్డ్ క్లాస్ ఏసీ కోచ్లకు రూ.45, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్కు రూ.75 అదనంగా ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుందని రైల్వే శాఖ వెల్లడించింది. పెంచిన టికెట్ల ధరలతో రైల్వే శాఖకు రూ.70 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 1 తేదీ నుంచి కొత్త టైం టెబుల్ అమల్లోకి వస్తుందని, 48 రైళ్ల వేగాన్ని గంటకు 5 కిలోమీటర్ల వరకు పెంచినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







